Politics
AP News: వంగవీటి రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: తన హత్యకు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు.. డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశా...
Read More
AP News: కృష్ణా జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ ప్రారంభించిన జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: అమూల్ ఒక కంపెనీ కాదని.. పాలు పోసేవాళ్లే యజమానులని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేస్తున్న...
Read More
AP News: రాధా.. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దు: వంగవీటికి చంద్రబాబు ఫోన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారన్న వ్యవహారంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఈ మేరకు వంగవీటి...
Read More
AAP: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు.. ఇది ట్రైలర్ మాత్రమేనన్న ఆమ్ఆద్మీ
చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) సత్తా చాటింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్...
Read More
AP News: ఓటీఎస్ పేరుతో రూ.5వేల కోట్ల దోపిడీకి యత్నం: టీడీపీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ‘ఓటీఎస్ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు’ అంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద టీడీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి ...
Read More
AP News: లాభదాయక పోర్టులో వాటా ఎందుకు అమ్ముతున్నారు?: పట్టాభి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్ సేల్ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్...
Read More
AP News: ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తారా?: సోమిరెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోం...
Read More
AP News: తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారు: జీవీఎల్
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: అధికారంతో వ్యస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇప్పటికే పరిశ్రమల...
Read More
AP News: ఏపీలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి: యనమల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ధ్వజమ...
Read More
CM Jagan: కొప్పర్తిలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించిన జగన్
కొప్పర్తి (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: సీఎం జగన్ కడప జిల్లాలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్ ఎ...
Read More






