Politics
AP News: తనిఖీల పేరిట వ్యవస్థలు కుంగిపోయేలా చేస్తున్నారు: జీవీఎల్
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: అధికారంతో వ్యస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు వైకాపా యత్నిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇప్పటికే పరిశ్రమల...
Read More
AP News: ఏపీలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయి: యనమల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఏపీలో ఆర్థిక అసమానతలు 38శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయని ధ్వజమ...
Read More
CM Jagan: కొప్పర్తిలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించిన జగన్
కొప్పర్తి (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: సీఎం జగన్ కడప జిల్లాలో వైఎస్ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభించారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో పర్యటించిన జగన్ ఎ...
Read More
CM Jagan: అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు: జగన్
ప్రొద్దుటూరు (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థా...
Read More
Nara Lokesh: నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదలిపెట్టను: నారా లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. త...
Read More
TS News: ఢిల్లీలో అమిత్షాతో తెలంగాణ నేతల కీలక భేటీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో తెలంగాణ భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రుల...
Read More
AP News: బెదిరింపులా.. ఫిర్యాదు కాపీలను నాకు పంపండి: ఎంపీ సుజనా చౌదరి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం రివాజుగా మారిందని ఆరోపించారు. విశాఖలో జగ...
Read More
AP News: పుట్టినరోజు నాడైనా ఆ హామీని అమలు చేయండి: వంగలపూడి అనిత
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా మంగళగిరిలో మద్యం దుకాణాన్ని తెదేపా అనుబంధ విభాగం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ముట్టడించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలప...
Read More
CM Jagan: సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమే ఇల్లు: జగన్
తణుకు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. తన పుట్టినరోజున దాదాపు 50లక్షల పైచిలుకు లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించడం సంతోషం...
Read More
AP News: తిరుపతిని రాజధానిగా చేయాలి: చింతా మోహన్
సూళ్లూరుపేట (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ...
Read More






