Crime
కలుషితాహారం తిని 40 మందికి అస్వస్థత
UPDATED 10th OCTOBER 2017 TUESDAY 6:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో కలుషితాహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే గ్రా...
Read More
పెద్దాపురంలో భారీ చోరీ
UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 5:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక కొండయ్యపేట రెవిన్యూ కాలనీలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ స్థానికంగా సంచల...
Read More
పెద్దాపురంలో చోరీ
UPDATED 7th SEPTEMBER 2017 THURSDAY 2:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ చోరిలో సుమారు నాలుగు కాసులు బంగారు గొలుసుతో పాటు నగదు అపహరణకు గురయ్యింది. పట్ట...
Read More
ప్రత్తిపాడు కోర్టులో దొంగల వీరంగం
UPDATED 5th SEPTEMBER 2017 TUESDAY 7:00 PM
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్ట్ లో మంగళవారం దొంగలు పడి భవనంలోని వివిధ విభ...Read More
వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి పట్టపగలే బంగారు నగల అపహరణ
UPDATED 31st AUGUST 2017 THURSDAY 2:00 PM
పెద్దాపురం : పట్టపగలే వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 కాసుల బంగారు నగలను అపహరించుకుపోయిన సంఘటన పెద్దాపురం పట్టణంలో గురువార...Read More
డ్రిల్ చేస్తుండగా కుప్పకూలారు
UPDATED 25th JUNE 2017 SUNDAY 6:00 PM
పెద్దాపురం: డ్రిల్ చేస్తుండగా ఎన్ సి సి విద్యార్థులు కుప్పకూలిన సంఘటన ఆదివారం పెద్దాపురం మహారాణీ కళాశాలలో జరిగింది. 18వ ఆంధ్రా బెటాలియన్ విద్యార్థులు రోజూల...Read More
దర్జాగా దోచేశారు
UPDATED 24th JUNE 2017 SATURDAY 11:30 AM
పెద్దాపురం: ఇంట్లో అందరు ఉండగానే దొంగలు పడి విలువైన సామాగ్రిని, నగదును దోచేసిన సంఘటన పెద్దాపురం మండలం జె. తిమ్మాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ...
Read More
తల్లిదండ్రులే చంపేశారు..
UPDATED 23rd JUNE 2017 FRIDAY 8:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఎస్ఆర్సీ లాడ్జిలో అనూష, శిరి అనే ఇద్దరు చిన్నారులకు...
Read More
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
UPDATED 21st JUNE 2017 WEDNESDAY 4:00 PM
పెద్దాపురం: తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక ప్రేమజంట బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన ...
Read More
బండతో కొట్టి చంపేశారు
UPDATED 18th JUNE 2017 SUNDAY 7:00 PM
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట శ్రీరాంనగర్ కు చెందిన ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బండ రాయితో కొట్టి చంపిన ఘటన ఆదివారం సంచలనం కలిగించింది. ...
Read More






