Crime
కుప్పకూలిన బ్రిడ్జి.. ముగ్గురు గల్లంతు
అనంతపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: మల్లికేతి హెచ్ఎల్సీ కాలువ దగ్గర ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం కాలువ దాటుతుండగా బ్రిడ్జి కుప్పకూలింది. బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన కూలీలు పని ముగించు...
Read More
Crime News: కల్తీ మద్యం కలకలం..11 మంది బలి
పట్నా (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : బిహార్లోని నలంద జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి తాజాగా ...
Read More
Crime News: నల్గొండలో దారుణం.. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి
దేవరకొండ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటుచేసుకుంది. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అన్న కుమార్తెను కూడా గొడ్డలితో నరికేశ...
Read More
Crime News: తక్కువ ధరకే బంగారం.. బాపట్లలో ఘరానా మోసం
బాపట్ల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : గుంటూరు జిల్లా బాపట్లలో ఘరానా ముఠా చేతివాటాన్ని ప్రదర్శించింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది. తక్కువ ధరకే బంగారం వస్తుందని మురా చేసిన ప్రచ...
Read More
Fire Accident: సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022: నగరంలోని సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధ...
Read More
CRIME News: ప్రియురాలు చనిపోయిందనే బాధతో ప్రియుడు...
సిద్దిపేట (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. ధర్మాజీపేట వార్డుకు చెందిన బూరు దేవరాజు (20) ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయి అనారోగ్యంతో మ...
Read More
Crime news: బైక్ పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసినగాలిపటం మాంజా
మంచిర్యాల (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం ఒకరి కుటుంబంలో విషాదాన్ని నింపింది. గాలిపటం మాంజా వల్ల గొంతు తెగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తెలంగాణలోని మంచిర్యాల...
Read More
Road Accident: మదనపల్లెలో దారుణం.. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు మృతి
మదనపల్లె (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయప...
Read More
Crime News: లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 10 మందికి గాయాలు
ఉంగుటూరు (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు ...
Read More
AP News: టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసు.. 8 మంది అరెస్టు..
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు గురవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 8 మంది...
Read More






