Crime
Drugs Case: ఇకపై సినిమా వాళ్లకు మినహాయింపు ఉండదు: సీపీ ఆనంద్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : హైదరాబాద్లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా అన్న ప్రశ్నకు.. ఇకపై వా...
Read More
Crime News: రేణిగుంటలో దారుణం.. భర్తను నరికి.. తలతో పీఎస్కి వెళ్లిన మహిళ
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. రేణిగుంటలో నివాసముంటున్న రవిచందర్(53), వసుంధర(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వసుంధర భర్తను చంపి...
Read More
Nikki Galrani: ప్రముఖ హీరోయిన్ ఇంట్లో చోరీ.. పోలీసులకి ఫిర్యాదు
REDBEENEWS:
Nikki Galrani : ‘బుజ్జిగాడు’తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ సంజన గల్రానీ. ఆమె చెల్లెలు నిక్కీ గల్రానీ తమిళ్ లో హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. కోలీవుడ్...
Read More
AP News: ఏపీలో ఒక్క రోజే 10 వేలు దాటిన కరోనా కేసులు ... 8 మంది మృతి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. ఒక్క రోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 41,713 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయ...
Read More
Suicide: కరోనా భయంతో భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
కుప్పం (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా భయంతో ఓ యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్...
Read More
Fire accident: ఐఎస్ఎస్ రణవీలో పేలుడు.. ముగ్గురి నేవీ సిబ్బంది మృతి!
ముంబయి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: మహారాష్ట్రలోని ముంబయి నావల్ డాక్ యార్డ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ రణ్ వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం చెందినట్ట...
Read More
AP News: గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ రక్షణ ఏర్పాట్లు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకపోతే కూల్చివేస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించడం సంచ...
Read More
AP News: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో కారు ప్రమాదం విషాదం నింపింది. ఎర్రబాలెం చెరువులో కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. మృతులు విస్సన్నపేట మండలం ప...
Read More
AP News: ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ఏర్పాటు: డీజీపీ
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : సైబర్ నేరాలు అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు డీజిపి గౌతమ్ సవాంగ్ వె...
Read More
AP News: మంత్రి కొడాలి నానిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
మచిలీపట్నం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కృష్ణా జిల్లా గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి తెలుగుదేశం న...
Read More






