Crime News: ఎదురెదురుగా ఢీకొన్న కారు, లారీ ..ఒకరు మృతి..ఐదుగురికి గాయాలు

UPDATED 22 JANUARY 2022 SATURDAY 08.00 AM

అనంతపురం (రెడ్ బీ న్యూస్) : కూడేరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లి సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us