General
మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి
రాజమహేంద్రవరం, 3 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): ప్రజల భాగస్వామ్యంతో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగర...
Read More
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
* జాయింట్ కలెక్టర్ కీర్తి * వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ
UPDATED 3rd JUNE 2020 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సచివాలయ సిబ్బం...
Read More
స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి
* అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
UPDATED 31st MAY 2020 SUNDAY 6:00 PM
పెదపూడి(రెడ్ బీ న్యూస్): ప్రజలు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా స్వచ్ఛందంగా కోవిడ్ పరీక...
Read More
రైతులకు బహుముఖ సేవలను అందించేందుకే రైతుభరోసా కేంద్రాలు
రంపచోడవరం, 30 మే 2020 (రెడ్ బీ న్యూస్): రైతులకు బహుముఖ సేవలందించే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఓ వినూత్న వ్యవస్థ అని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆన్నారు. డీసీసీబీ చై...
Read More
ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి : పీవో ప్రవీణ్ ఆదిత్య
రంపచోడవరం,29 మే 2020 (రెడ్ బీ న్యూస్): గ్రామ పాలన ప్రజలవద్దకు చేర్చేందుకు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది సమస్యయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్, ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆన్నారు. స్థానిక ఐటీడ...
Read More
జూన్ 1 న కేరళను తాకనున్న రుతుపవనాలు
విశాఖపట్నం, 29 మే 2020 (రెడ్ బీ న్యూస్): మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు,అండమాన్ సముద్రం,అండమాన్-నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు గురువారం నైరుతి రుతుపవనాలు విస్తరిం...
Read More
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి : పీవో ప్రవీణ్ ఆదిత్య
రంపచోడవరం, 28 మే 2020 (రెడ్ బీ న్యూస్): గిరిజనులకు గ్రామ సచివాలయాల సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు సయన్వయంతో ప్రభుత్వ పధకాలపై అవగాహన కల్పించి రక్షిత వర్గాల అభ్యున్నతికి పాటుపడాల...
Read More
ప్రతీ ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలి: పీవో ప్రవీణ్ ఆదిత్య
రంపచోడవరం, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్): ప్రతి ఒక్కరికి ఉపాధిపనులను కల్పించడంతో పాటు జాబ్ కార్డులను జారీ చేయాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ ...
Read More
అర్హులైన గిరిజనులకే అటవీ హక్కులు
రంపచోడపరం,27 మే 2020 (రెడ్ బీ న్యూస్): అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం అర్హులైన గిరిజనులుకు హక్కులు సంక్రమింపజేయాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. అటవీ హక్కుల గు...
Read More
కొబ్బరి రైతులను ఆదుకునేందుకు అండగా ప్రభుత్వం : మంత్రి కన్నబాబు
కాకినాడ,25 మే 2020 (రెడ్ బీ న్యూస్): కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు.స్థానిక రమణయ్...
Read More






