General
అర్హులందరికీ ఆర్ & ఆర్ ప్యాకేజీ
రంపచోడవరం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్): పోలవరం ముంపునకు గురైన అర్హులైన వారందరికి ఆర్ & ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో మంజూరు చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్...
Read More
రెండు నెలల్లో పునరావాస కాలనీలు నిర్మించాలి : పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఆనంద్
దేవీపట్నం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్) : పోలవరం నీటి పారుదల ప్రాజెక్టు మూలంగా ముంపుబారిన పడిన నిర్వాసిత కుటుంబాలకు రెండు నెలల కాలవ్యవధిలో పునరావాస కాలనీ నిర్మాణాలు పూర్తిచేయాలని ఇంజనీర్లను, కాంట్రాక్టర...
Read More
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని గుర్తించండి: ఆర్డీవో మల్లిబాబు
పెద్దాపురం,23 మే 2020 (రెడ్ బీ న్యూస్) : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా గుర్తించి తక్షణమే క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్...
Read More
అర్హత కలిగిన ప్రతీ రైతుకు రైతు భరోసా : సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య
రంపచోడవరం,22 మే 2020 (రెడ్ బీ న్యూస్):వ్యవసాయశాఖాధికారులు బ్యాంకర్ల సమన్వయంతో అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పధకం క్రింద లబ్దిని చేకూర్చాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదే...
Read More
గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన కోవిడ్ - 19 ప్రత్యేకాధికారి
రంపచోడవరం,21 మే 2020(రెడ్ బీ న్యూస్):రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా కోవిడ్-19 నియంత్రణ ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే గిరిజన ప్రాంతాలలో గురువారం పర్యటించారు....
Read More
ఆగస్ట్ 9న అర్హులందరికీ పట్టాలు పంపిణీ : కలెక్టర్ మురళీధర్ రెడ్డి
రంపచోడవరం, 21 మే 2020 (రెడ్ బీ న్యూస్):గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం రానున్న ఆగష్టు 9న జరగనున్న గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటవీ హక్కుల పట్టాలు అర్హులైన వారందరికి రాష్ట్...
Read More
జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి
కాకినాడ,16 మే 2020 (రెడ్ బీ న్యూస్): గ్రామ,వార్డు సెక్రటేరియేట్ల అభివృద్ధి పనుల పర్యవే క్షణకు జిల్లా ప్రత్యేక జాయింట్ కలెక్టర్గా నియమితులైన చేకూరి కీర్తి కాకినాడ కలెక్టరేట్ లో శనివారం బాధ్యతలు స్వీకర...
Read More
కోవిడ్-19 సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్స్
అమలాపురం,15 మే 2020, (రెడ్ బీ న్యూస్): అమలాపురం డివిజన్ లో కోవిడ్-19 పై ప్రజలకు ఎటువంటి సందేహాలు,సమస్యలు ఉన్నా అవసరమైన సలహాలు కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 0...
Read More
అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి:ఆర్డీవో
పెద్దాపురం,14 మే 2020(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు పథకంలోని అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయ నోటీసు బోర్డులో ప్రదర్శనపై తహశీల్దార్లు, ఎంపీడ...
Read More
అన్నార్తులకు ఆహార వితరణ
సామర్లకోట,23 ఏప్రిల్ 2020(రెడ్ బి న్యూస్): స్థానిక భీమవరం,భీమవరం కొత్తపేట, కొత్తపేట,దావీదుపేట ప్రజలకు మాదిగ మహాజన సంఘం నాయకుడు కాపవరపు జాన్ ఆర్థిక సహాయంతో మాదిగ మహాజన సంఘం జాతీయ సహాయ కార్యదర్శి, రాష్ట...
Read More






