General
ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం:డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్
గంగవరం, 11 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) : పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మె...
Read More
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 11th JUNE 2020 THURSDAY 6:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): షెడ్యూల్డు కులాలు, షెడ్యూలు తెగలకు చెంది అట్రాసిటీ కేసులలో ఉన్న బాధితులకు సత్వ...
Read More
సచివాలయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 10th JUNE 2020 WEDNESDAY 5:30 PM
దేవీపట్నం(రెడ్ బీ న్యూస్): గ్రామ సచివాలయాలలో పూర్తిస్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు త...
Read More
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
సామర్లకోట: 8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా సక్రమంగా చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, అలాగే ప్రతి భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి నెలకు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం చేయ...
Read More
అన్ని సేవలు సచివాలయాల్లోనే :కలెక్టర్ మురళీధర్ రెడ్డి
గంగవరం: 6 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): వివిధ రకాల సేవలు, ధృవపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని పొందేందుకు ప్రజలెవ్వరూ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా వీటి మంజూరు ప్రక్రియను గ్రామ సచివాలయా...
Read More
గ్రామ వాలంటీర్లు సేవకుల్లా పనిచేయాలి :ఎమ్మెల్యే ధనలక్ష్మి
రంపచోడవరం:5 జూన్ 2020.(రెడ్ బీ న్యూస్): గ్రామ వాలంటీర్లు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి నమ్మకమైన సేవకులుగా పనిచేయాలని స్థానిక శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడివో కార్యాలయంల...
Read More
నాడు - నేడు పనులు నూరు శాతం పూర్తి కావాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి
కాకినాడ: 4 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిన పనులు పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి నూరు శాతం పూర్తికావాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశి...
Read More
మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి
రాజమహేంద్రవరం, 3 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): ప్రజల భాగస్వామ్యంతో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగర...
Read More
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
* జాయింట్ కలెక్టర్ కీర్తి * వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ
UPDATED 3rd JUNE 2020 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సచివాలయ సిబ్బం...
Read More
స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి
* అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
UPDATED 31st MAY 2020 SUNDAY 6:00 PM
పెదపూడి(రెడ్ బీ న్యూస్): ప్రజలు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా స్వచ్ఛందంగా కోవిడ్ పరీక...
Read More






