General
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
* డిప్యూటీ డీఎంహెచ్ఓ సరిత
UPDATED 1st SEPTEMBER 2021 WEDNESDAY 2:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డివిజన్ పరిధిలో రిజిస్టర్డ్, అనుమతి లేని, అర్హతలేని డాక్టర్లు స్కానింగ్ స...
Read More
అమెజాన్లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు ఇది గుడ్న్యూసే. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువ...
Read More
వ్యవసాయ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు
UPDATED 25th AUGUST 2021 THURSDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : వ్యవసాయ, ఉద్యాన, పశువైద్యం డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూర్&...
Read More
హైబ్రీడ్ వంగడాలపై దృష్టి సారించండి
* ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వీసీ విష్ణువర్ధన్ రెడ్డి
UPDATED 23rd AUGUST 2021 MONDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : మొక్కజొన్నలో హైబ్రీడ్ వంగడాల ఉత్పత్తిపై శాస్త్రవేత...
Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో పీవో, ఏపీవోల పాత్ర కీలకం
* జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి
UPDATED 25th FEBRUARY 2021 THURSDAY 6:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల&z...
Read More
అరబిందో చేతికి కాకినాడ సీపోర్టు
UPDATED 25th DECEMBER 2020 FRIDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కాకినాడ సీపోర్టు (డీప్వాటర్ పోర్టు)లో 41.12 శాతం వాటాను అరబిందో ఫార్మా చేజిక్కించుకుంది. ఈ మేరకు సీపోర్టుకు చె...
Read More
స్థిరాస్తుల రీ సర్వే విజయవంతం చేయాలి: జేసీ లక్ష్మీశ
కాకినాడ,19 డిసెంబరు 2020 రెడ్ బీ న్యూస్: రైతులు, భూ యజమానుల శాశ్వత ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నెల 21 నుంచి చేపడుతున్న 'మీ భూమి- మా హామీ'లో భాగంగా వ్యవసాయ, గ్రామకంఠ స్థిరాస్తుల రీ సర్వే జిల్లాలో విజయవం...
Read More
వైయస్ఆర్ ఉచిత పంట బీమా..
* 13,822 మంది రైతులకు రూ.18.31 కోట్లు లబ్ధి
UPDATED 15th DECEMBER 2020 TUESDAY 9:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకం క్రింద జిల్లాలో 26 మండలాల్లో 13,822 మంది ర...
Read More
విద్యుత్ పొదుపు ఉద్యమంలా చేపట్టాలి
* జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజకుమారి
UPDATED 14th DECEMBER 2020 MONDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రతీ గృహంలో విద్యుత్ పొదుపు ఉద్యమంలా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్...
Read More
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
UPDATED 2nd DECEMBER 2020 WEDNESDAY 9:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): వరదలు,తుఫాన్లు కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేం...
Read More






