General
గ్రామ సచివాలయాల్లోనే అన్ని రెవెన్యూ సేవలు
* జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి
UPDATED 17th JUNE 2020 WEDNESDAY 7:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఇక గ్రామ సచివాలయాల్లోనే అన్ని రెవెన్యూ సేవలు అందించడం జరుగుతుందని ...
Read More
రోల్ మోడల్గా రాజమహేంద్రవరం అభివృద్ధి:ఎంపీ భరత్ రామ్
రాజమహేంద్రవరం:16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): నగరంలో 48, 49 డివిజన్లలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ మంగళవారం పర్యటించారు. బర్రే కొండబాబు, అజ్జరపు వాసు ఆధ్వర్యంలో డివిజన్లో పలు ప్...
Read More
గిరిజనుల సంక్షేమానికి సహకారం అందించాలి
* ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 15th JUNE 2020 MONDAY 6:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు తమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వపరంగా ...
Read More
ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం:డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్
గంగవరం, 11 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) : పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మె...
Read More
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 11th JUNE 2020 THURSDAY 6:00 PM
రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): షెడ్యూల్డు కులాలు, షెడ్యూలు తెగలకు చెంది అట్రాసిటీ కేసులలో ఉన్న బాధితులకు సత్వ...
Read More
సచివాలయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య
UPDATED 10th JUNE 2020 WEDNESDAY 5:30 PM
దేవీపట్నం(రెడ్ బీ న్యూస్): గ్రామ సచివాలయాలలో పూర్తిస్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు త...
Read More
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
సామర్లకోట: 8 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరా సక్రమంగా చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, అలాగే ప్రతి భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి నెలకు రూ. 10 వేలు ఆర్ధిక సహాయం చేయ...
Read More
అన్ని సేవలు సచివాలయాల్లోనే :కలెక్టర్ మురళీధర్ రెడ్డి
గంగవరం: 6 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): వివిధ రకాల సేవలు, ధృవపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిని పొందేందుకు ప్రజలెవ్వరూ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా వీటి మంజూరు ప్రక్రియను గ్రామ సచివాలయా...
Read More
గ్రామ వాలంటీర్లు సేవకుల్లా పనిచేయాలి :ఎమ్మెల్యే ధనలక్ష్మి
రంపచోడవరం:5 జూన్ 2020.(రెడ్ బీ న్యూస్): గ్రామ వాలంటీర్లు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి నమ్మకమైన సేవకులుగా పనిచేయాలని స్థానిక శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడివో కార్యాలయంల...
Read More
నాడు - నేడు పనులు నూరు శాతం పూర్తి కావాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి
కాకినాడ: 4 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించిన పనులు పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి నూరు శాతం పూర్తికావాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశి...
Read More






