Politics
AP News: కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లా: జీవీఎల్
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022 : కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం రాష్ట్ర ...
Read More
AP News: ఫిట్మెంట్ ఎంత.. బడ్జెట్పై పడే భారమెంత?: పీఆర్సీపై సీఎం సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ స...
Read More
Ap News: విద్యార్థులకు అదనపు వసతులు కల్పించాలి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: ‘నాడు-నేడు’ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పిల్లలకు అదనపు వసతులు కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప...
Read More
AP News: జగన్ను నమ్మితే జైలుకు వెళ్లక తప్పదు: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్లో రోడ్లు పాడై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలో నిర్వహ...
Read More
Chandrababu: జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదు: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : వైసీపీ పాలనలో రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన తప్పులను చరిత్ర మరిచిపోదన్నార...
Read More
AP News: ఆ పథకాలకు పేర్లు మార్చండి.. లేదంటే మేమే మార్చేస్తాం: సోము వీర్రాజు
బాపట్ల (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన పథకాలకు ఏపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పేర్లు మార్చకపోతే ...
Read More
చేసిన అప్పులు ఎవరు తీరుస్తారు? మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
రావికమతం (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : ముఖ్యమంత్రి జగన్ మూడేళ్లలో రూ.లక్షల కోట్లు అప్పులు చేశారని, ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లా ...
Read More
TS News: జైల్లో బండి సంజయ్కు కిషన్రెడ్డి, ఈటల పరామర్శ
కరీంనగర్ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. సంజయ్...
Read More
Chandrababu: జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలి: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : ఏపీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రజలు అవగతం చేసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా విధ్వంసపా...
Read More
YS Sharmila: ఏపీలో పార్టీ పెడతారా?.. వైఎస్ షర్మిల సమాధానమిదే..
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్లో మీడియా చి...
Read More






