Politics
Chandrababu: చిరంజీవి పార్టీ పెట్టకపోతే అధికారంలోకి వచ్చేవాళ్లం: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022: చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్ట...
Read More
Somu veerraju: తీరు మార్చుకోకపోతే తాడో పేడో తేల్చుకుంటాం : సోము వీర్రాజు
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించి...
Read More
రాబోయే రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదు: బొత్స
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022: టీడీపీ అధినేత చంద్రబాబు పూర్వవైభవం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోలేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచిం...
Read More
Chandrababu : మోడీ పర్యటన భద్రతా లోపాలపై చంద్రబాబు ఆందోళన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని భద్రత అంశం దేశానికి సంబంధించి...
Read More
TS News: కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా?: వైఎస్ షర్మిల
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ర...
Read More
Raghurama: రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తా: రఘురామ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానే సమయం ఇస్తున్నానని...
Read More
Chandrababu: ఎన్నికల ఫలితాలతో పొత్తులకు సంబంధం లేదు: చంద్రబాబు
కుప్పం (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : ఎన్నికల కోసం తాను కుప్పం రాకున్నా ఏడుసార్లు ప్రజలు గెలిపించారని.. వాళ్లతో తనది భావోద్వేగపూరిత అనుబంధమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్...
Read More
AP News: కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లా: జీవీఎల్
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022 : కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం రాష్ట్ర ...
Read More
AP News: ఫిట్మెంట్ ఎంత.. బడ్జెట్పై పడే భారమెంత?: పీఆర్సీపై సీఎం సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ స...
Read More
Ap News: విద్యార్థులకు అదనపు వసతులు కల్పించాలి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: ‘నాడు-నేడు’ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన పిల్లలకు అదనపు వసతులు కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప...
Read More






