Politics
TDP : ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: అచ్చెన్నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ...
Read More
AP News: ఉద్యోగుల్లో ఆశలు రేపి మోసం చేశారు: నాదెండ్ల మనోహర్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఏపీ ప్రభుత్వం ఆశలు రేపి ఉద్యోగులను మోసం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉ...
Read More
Somu Veerraju: మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతాం: సోము వీర్రాజు
కర్నూలు (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ...
Read More
TS News: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటె...
Read More
AP News: ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న జగన్రెడ్డి: అనిత
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: అనాలోచిత నిర్ణయాలతో జగన్రెడ్డి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మంగళవారం అనిత మీడియాతో మాట్...
Read More
AP News: ఈ అవినీతి ప్రభుత్వాన్ని చూసి ఏపీలో పెట్టుబడులు పెడతారా?: పట్టాభి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: ఈ అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఏపీలో ఎవరైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడ...
Read More
Pawan kalyan: ఆ నిర్ణయం ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనం: పవన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య ఆందోళన కరంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఇతర క...
Read More
CM Jagan: సివిల్ వివాదాలకు స్వస్తి పాలకలన్నదే లక్ష్యం: జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : భూములకు సంబంధించి కొన్ని చోట్ల రికార్డుల్లో ఒక మాదిరిగా.. క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంటోందని సీఎం జగన్ అన్నారు. సివిల్ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే తమ లక్ష...
Read More
AP News: ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాద్ లోని నివాసంలో సంక్రాంతికి ...
Read More
AP News: రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం రైతు నరేంద్రను వ...
Read More






