Politics
Janasena: తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన ప్రోత్సహించదు: జనసేన
UPDATED 21 JANUARY 2022 FRIDAY 09.15 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ పేర్కొంది. సీఎంను చంపుతానని సోషల్&zwn...
Read More
AP News:పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర
UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు,...
Read More
AP News: క్యాసినో వివాదం, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కొడాలి నాని సవాల్
UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : గుడివాడలో క్యాసినో అంశం హీటెక్కిస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిని టార్గెట్...
Read More
AP News: ఏపీ ప్రభుత్వానికి మరో భారీ ఝలక్..
UPDATED 21 JANUARY 2022 FRIDAY 12.30 PM
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం మరో భారీ ఝలక్ ఇచ్చింది. పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ ...
Read More
Somireddy: తెలంగాణ కంటే ఏపీకి రూ.33 వేల కోట్లు అధికంగా ఆదాయం ఉంది
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ...
Read More
Achennayudu : గుడివాడ క్యాసినోపై నిజనిర్థారణ కమిటీ: అచ్చెన్నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై వాస్తవాలను వెలికి తీయడానికి టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట...
Read More
Chandrababu: క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష.. పార్టీ ఇంచార్జ్లకు సూచనలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప&...
Read More
TDP : ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: అచ్చెన్నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ...
Read More
AP News: ఉద్యోగుల్లో ఆశలు రేపి మోసం చేశారు: నాదెండ్ల మనోహర్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఏపీ ప్రభుత్వం ఆశలు రేపి ఉద్యోగులను మోసం చేసిందని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పీఆర్సీ ద్వారా జీతాలు పెరుగుతాయని భావించిన ఉ...
Read More
Somu Veerraju: మూడేళ్లలో అమరావతి కట్టి తీరుతాం: సోము వీర్రాజు
కర్నూలు (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్ర రాజధాని అమరావతిని మూడేళ్లలో కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ...
Read More






