Politics
AP News: డేట్, టైమ్ కొడాలి ఫిక్స్ చేసినా సరే..దేనికైనా రెడీ..: బోండా ఉమా
UPDATED 22 JANUARY 2022 SATURDAY 12:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గి రాజుకుంటోంది. గుడివాడ కే కన్వెన్షన్లోనే కేసినో తనది కాదని.....
Read More
AP News: అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే.. జిల్లాకో విమానాశ్రయమా?: అయ్యన్న పాత్రుడు
UPDATED 22 JANUARY 2022 SATURDAY 02:00 PM
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) : రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ ...
Read More
AP News: జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా?: ధూళిపాళ్ల
UPDATED 22 JANUARY 2022 FRIDAY 01:30 PM
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) : బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం జగన్ మౌనం దేనికి సంకేతమని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీఎం, ...
Read More
Janasena: తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన ప్రోత్సహించదు: జనసేన
UPDATED 21 JANUARY 2022 FRIDAY 09.15 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ పేర్కొంది. సీఎంను చంపుతానని సోషల్&zwn...
Read More
AP News:పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర
UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు,...
Read More
AP News: క్యాసినో వివాదం, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కొడాలి నాని సవాల్
UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్) : గుడివాడలో క్యాసినో అంశం హీటెక్కిస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిని టార్గెట్...
Read More
AP News: ఏపీ ప్రభుత్వానికి మరో భారీ ఝలక్..
UPDATED 21 JANUARY 2022 FRIDAY 12.30 PM
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం మరో భారీ ఝలక్ ఇచ్చింది. పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ ...
Read More
Somireddy: తెలంగాణ కంటే ఏపీకి రూ.33 వేల కోట్లు అధికంగా ఆదాయం ఉంది
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ...
Read More
Achennayudu : గుడివాడ క్యాసినోపై నిజనిర్థారణ కమిటీ: అచ్చెన్నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని గుడివాడలో నిర్వహించిన క్యాసినోపై వాస్తవాలను వెలికి తీయడానికి టీడీపీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట...
Read More
Chandrababu: క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష.. పార్టీ ఇంచార్జ్లకు సూచనలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో క్వారంటైన్ నుంచే చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప&...
Read More






