Politics
నెంబర్ వన్ నియోజకవర్గంగా పెద్దాపురం
UPDATED 19th JULY 2017 WEDNESDAY 3:00 PM
పెద్దాపురం: రాబోయే రెండు సంవత్సరాలలో పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజక వర్గంగా తీర్చిదిద్దనున్నట్లు హోం మంత్రి...
Read More
ముద్రగడ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన కాపు సంఘాల నేతలు
UPDATED 13th JULY 2017 THURSDAY 8:00 PM
కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గురువారం వివిధ జిల్లాలకు చెందిన కాపు సంఘాల నాయకులు కలిసి చలో అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లా...
Read More
ప్రజా సమస్యలపై గర్జించిన సిపిఐ
UPDATED 12th JULY 2017 WEDNESDAY 7:00 PM
కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని నిరసన గళమెత్తి ‘సమస్యలపై ప్రజాగర్జన’ పేరుతో బుధవారం సిపిఐ ...
Read More
పాండవుల మెట్ట పైకి రోప్ వే
UPDATED 12th JULY 2017 WEDNESDAY 1:00 PM
పెద్దాపురం : పెద్దాపురం పట్టణంలో ఉన్న పాండవుల మెట్ట పైకి రోప్ వే ని ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయ...
Read More
టిడిపి బలోపేతానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయి
UPDATED 10th JULY 2017 MONDAY 9:00 PM
తణుకు : టిడిపి బలోపేతానికి నాయకత్వ శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తణుకు శాసనసభ...
Read More
ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యక్షంగా తిరగడంవల్ల స్ధానిక సమస్యలు దృష్టికి వచ్చాయి
UPDATED 10 th JULY 2017 MONDAY 8:00 PM
విశాఖపట్టణం: అరకు, పాడేరు గిరిజన, ఏజెన్సీ ఏరియాల్లో ప్రత్యక్షంగా తిరగడంవల్ల స్ధానిక సమస్యలు తనకు పూర్తిగా తెలిశాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డ...
Read More
జిల్లా పరిషత్ ఛైర్మన్ గా జ్యోతుల నవీన్ కుమార్
UPDATED 1Oth JULY 2017 MONDAY 8:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ తాత్కాలిక ఛైర్మన్ గా జోత్యుల నవీన్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ...Read More
12న ప్రజా సమస్యలపై సిపిఐ ప్రజా గర్జన
UPDATED 10th JULY 2017 MONDAY 7:00 PM
పెద్దాపురం : ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ఈ నెల 12న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పేర్కొన్న...Read More
ముద్రగడ బైక్ ర్యాలీ సక్సెస్
UPDATED 9th JULY 2017 SUNDAY 11:00 AM
కిర్లంపూడి : కాపులను బిసిల్లో చేర్చాలనే డిమాండ్ తో ఛలోఅమరావతి పాదయాత్రకు తరలి రావాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన బైక్ ర్యాలీ ని సక్సెస్ అ...Read More
శాంతివర్ధనలో ఘనంగా ఎంపీ తోట జన్మదిన వేడుకలు
UPDATED 6th JULY 2017 THURSDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం మండలం పులిమేరు శాంతివర్ధనా మానసిక వికలాంగుల పాఠశాలలో కాకినాడ ఎంపీ తోట నరసింహం జన్మదిన వేడుకలను గురువారం చిన్నారుల సమక్షంలో ఘనంగా జర...Read More






