Devotional
ఆనందోత్సాహాలతో ఈదుల్ ఫితార్
UPDATED 26th JUNE 2017 MONDAY 6:00 PM
పెద్దాపురం: స్థానిక షాహీ జామియా మస్జిద్ ( పెద్ద మస్జిద్ )లో పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా ఈదుల్ ఫితార్ నమాజ్ ను ఆచరించారు. మస్జిద్ ఇమాం అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ...Read More
ఘనంగా పూరీ జగన్నాథ రథయాత్ర
UPDATED 26th JUNE 2017 MONDAY 4:00 AM
భువనేశ్వర్/పూరీ: ప్రఖ్యాత పూరీ జగనాథుడి రథయాత్ర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర ముందుకుసాగింది. ఇ...Read More
మరిడమ్మ సన్నిధిలో హోం మంత్రి పూజలు
UPDATED 25th JUNE 2017 SUNDAY 7:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి సన్నిధిలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు ...
Read More
ఘనంగా ప్రారంభమైన మరిడమ్మ జాతర
UPDATED 23rd JUNE 2017 FRIDAY 10:00 PM
పెద్దాపురం : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా రెండు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మఅమ్మవారి జాతర మహోత్సవాలు శుక్...
Read More
ఘనంగా ముస్లిం సోదరుల లైలతుల్ - ఖద్ర్ వేడుకలు
UPDATED 23rd JUNE 2017 FRIDAY 11:00 AM
పెద్దాపురం: స్థానిక షాహీ జామియా మస్జిద్ (పెద్ద మసీద్) వద్ద పవిత్ర రంజాన్ మాసంలో దివ్య గ్రంధం ఖురాన్ ఆవిర్భవించిన ఘనత కలిగిన రాత్రి లైలతుల్ - ఖద్ర్ ను ఘనంగ...Read More
మరిడమ్మ జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలి
UPDATED 22 nd JUNE 2017 THURSDAY 7:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతం చెయ్యాలని దేవస్థానం అసిస్టె...
Read More
మరిడమ్మ హుండీ ఆదాయం రూ.2.20 లక్షలు
UPDATED 21st JUNE 2017 WEDNESDAY 11:30 AM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మూడు నెలల కాలానికి రూ.2,20,390 ఆదాయం వచ్చినట్లు దేవస్...Read More
కేశవ, పట్టాభిరామ స్వామి దేవస్థానం ఈవోగా పళ్ళంరాజు
UPDATED 19th JUNE 2017 MONDAY 11:30 AM
పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు కేశవ,పట్టాభిరామ స్వామి దేవస్థానం కార్యానిర్వాహణాధికారిగా వివి పళ్ళంరాజు అదనపు బాధ్యతలను సోమవార...Read More
మరిడమ్మ దేవస్థానంలో ఘనంగా హరిద్ర కలశాభిషేకం
UPDATED 19th JUNE 2017 MONDAY 11:30 AM
పెద్దాపురం: భక్తుల ఇలవేల్పు మరిడమ్మ అమ్మవారి జన్మదినం సందర్భంగా దేవస్థానంలో సోమవారం ఉదయం వైభవంగా హరిద్ర కలశాభిషేకం నిర్వహించారు. దీనిలో భాగంగా 108 మంది &...Read More
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి
UPDATED 14th JUNE 2017 WEDNESDAY 6:00 PM
జగ్గంపేట: హిందూ ధర్మ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానంద పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగో...
Read More






