Devotional
TTD: 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు జారీ: టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదనపు ఈవో ధర్మారెడ్...
Read More
పద్మావతీ దేవికి పసిడి కాసులహారం
తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 :తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన డాక్టర్ శ్రీనివాసన్ రూ. 66.8లక్షల విలువగల బంగారు కాసుల హారాన్ని తిరుచానూరులోని శ్రీవారి దేవేరి పద్మావతీ దేవికి కానుకగా స...
Read More
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్
తిరుమల (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. గత ఏడాది భారీ వర్షాల కారణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సం...
Read More
TTD: వారికి 10 రోజుల టోకెన్లు ఒకేసారి అందిస్తాం: జవహర్ రెడ్డి
★ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష
తిరుమల (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల ...
Read More
Bhadrachalam: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి నిరాకరణ
భద్రాద్రి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక...
Read More
AP News: తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం.. అదుపులో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్
తిరుమల (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఎస్పీఎఫ్ కానిస...
Read More
కనులపండువగా సహస్ర దీపాలంకరణ
ముగిసిన మార్గశిర మాసోత్సవాలు
విశాఖపట్టణం(రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: గత నెల రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరిగిన కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల సమయంలోఅమ్మవారిన...
Read More
TTD: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : తిరుమల శ్రీవారి ఆలయంలో 25 రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో కార్యక్రమాలు నిర...
Read More
కలియుగ దైవం..కల్యాణ వైభోగం
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: గోదావరి తీరంలో తొలిసారిగా మహోన్నత ఘట్టం.. కలియుగ దైవం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర భూసమేత శ్రీవేంకటేశ్వరుని దివ్య కల్యాణ మహోత్సవం.. భక్త...
Read More
TS News: యాదాద్రీశుడి ఆలయానికి భారీగా విరాళాలు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : యాదాద్రీశుడి ఆలయ విమాన గోపురం బంగారు తాపడానికి పలువురు విరాళాలు ఇచ్చారు. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ రూ.2.50 కోట్ల విరాళం అందించాయి. హెటిరో ...
Read More






