Devotional
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 31 ఆక్టోబర్ 2021: గజారోహణంతో గోవిందుడు భక్తకోటికి కనువిందు చేశాడు. ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే ఏనుగును వాహనంగా మలచుకున్న శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు ...
Read More
సూర్యచంద్రులపై సర్వజగద్రక్షకుడు
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: సమస్త లోకాధిపతి శ్రీమన్నారాయణుడు సూర్యచంద్రులపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉద...
Read More
పక్షిరాజంపై పరంధాముడు
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021: కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడోత్సవం కనులపండువగా జరిగింది. మలయప్పస్వామి మకరకంఠి, లక్ష్మీహారం వంటి ఆభ...
Read More
నారసింహం.. నయన మనోహరం
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 28 ఆక్టోబర్ 2021: శ్రీవేంకటేశ్వరుడు సింహవాహనంపై వైభవంగా ఊరేగారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్...
Read More
హనుమంత ... పులకింత
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: వేంకటాద్రిరాయుడు హనుమంత వాహనంపై ఊరేగారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని నేనేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక బ్ర...
Read More
వీణాపాణీ .. చదువుల చక్రపాణి
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 26 ఆక్టోబర్ 2021: వాడపల్లి వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు సర్వాంతర్యామి వెంకటా చలపతి... వీణాపాణిగా, చదువుల తల్లి సరస్వతీ అవతారంలో దర్శ...
Read More
వైభవంగా ప్రారంభమైన బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 25 ఆక్టోబర్ 2021: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోనసీమ తిరుమల.. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. పండితులు ఖండ...
Read More
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం
వివిధ రకాల ఫల,పుష్పాలతో అలంకరణ
ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాలంకరణ
ఉత్సవాలకు 25న అంకురార్పణ
తొమ్మిది రోజుల పాటు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న వేంకటేశ్వరస్వామి
ఆత్రేయపురం...
Read More
లోవ దేవస్థానానికి భక్తుల తాకిడి
తుని (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామున తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆల య ప్రాంగణం భక్తులతో కిక్కిర...
Read More
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఒకదాత రూ.లక్ష విరాళంగా సమర్పించారు. తునికి చెందిన వరదరాజు ఈ మొత్తాన్ని ఆలయ ఈ...
Read More






