Devotional
భక్తజనంతో కీక్కిరిసిన రత్నగిరి
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 నవంబర్ 2021: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వరుస సెలవు రోజులు కావడం, పవిత్ర కార్తికంలో దశమి, ఏకాదశి పర్వదినాలు కలిసి రావడంతో వేల స...
Read More
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో టీటీడీకి చోటు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 13 నవంబర్ 2021: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో టీటీడీకి చోటు లభించింది. ప్రపంచంలోని ఏ ఆలయాల్లో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు టీటీడీకి ఈ అవార్డ్ లభించింద...
Read More
ప్రసాద్ స్కీం వరప్రసాదం
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 11నవంబరు 2021 : కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ స్కీం అన్నవరం సత్యదేవుడి భక్తులకు వరప్రసాదమే అని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ప్రసాద్ స్కీంకు...
Read More
సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కింపు
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.74,30,019 నగదు, 36 గ్రాముల బంగారం, 335 గ్రాముల వెండి లభించినట్టు ఆల...
Read More
కార్తిక పూజలకు రత్నగిరి సన్నద్ధం
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 6 నవంబర్ 2021: పవిత్ర కార్తికంలో అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. అత్యధికంగా 1.5 లక్షల వ్రతాలు జరుగుతాయని అంచనా శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి...
Read More
కల్కి అవతారంలో కోనేటిరాయుడు
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021 : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరుడు కల్కి అవతారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదోరోజైన సోమవారం స్వామి అశ్వ వాహనా...
Read More
వైభవంగా సత్యదేవుడి జన్మనక్షత్ర పూజలు
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా ఆదివారం మూలవిరాట్లకు ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున రెండుగంటలకు స్వామి, అమ్మవార్లను ...
Read More
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 31 ఆక్టోబర్ 2021: గజారోహణంతో గోవిందుడు భక్తకోటికి కనువిందు చేశాడు. ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే ఏనుగును వాహనంగా మలచుకున్న శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు ...
Read More
సూర్యచంద్రులపై సర్వజగద్రక్షకుడు
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: సమస్త లోకాధిపతి శ్రీమన్నారాయణుడు సూర్యచంద్రులపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉద...
Read More
పక్షిరాజంపై పరంధాముడు
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021: కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గరుడోత్సవం కనులపండువగా జరిగింది. మలయప్పస్వామి మకరకంఠి, లక్ష్మీహారం వంటి ఆభ...
Read More






