Devotional
వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలి : లక్ష యువగళ గీతార్చనలో చినజీయర్ స్వామి
నారాయణగూడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ‘దేవుడి వైభవాన్ని ప్రపంచానికి చూపించాలనే కోరిక కలిగిన పాలకులు మనకున్నారు. ఇప్పటికే రాముడి ఆలయం సిద్ధమవుతోంది. కాశీ విశ్వేశ్వరుడి కారిడార్ వైభవంగా జరిగి...
Read More
TS News: లక్ష మంది యువతీ యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. గీతా జయంతి సందర్భంగా లక్ష మంది యువతీ యువకులతో విశ్వహింద...
Read More
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.2.82 కోట్లు
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: కార్తీకమాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2.82 కోట్లు సమకూరింది. రెండు దఫాలుగా లెక్కించారు. ఈ నెల 10న మొదటిసారి లెక్కింపులో...
Read More
TS News: వేములవాడకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి ఐదున్నర గంటల సమయం
వేములవాడ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు...
Read More
సింహగిరిపై.. 16న నెలగంట ధనుర్మాస ఉత్సవాలకు శ్రీకారం
రాత్రి 7గంటల వరకే స్వామివారి దర్శనాలు
సింహాచలం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 12.18 గంటలకు నెలగంటా నాథంతో ...
Read More
AP News: శ్రీశైలం వెళ్తున్నారా?.. ఆధార్ కార్డు తప్పనిసరి
శ్రీశైలం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేశారు. భక్తులు ఆధార్ కార్డు తీసు...
Read More
TTD: మూడో ఘాట్రోడ్ నిర్మాణానికి తితిదే పాలకమండలి ఆమోదం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: కొత్త ఏడాదిలో భక్తుల సౌలభ్యం కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన టికెట్...
Read More
రికార్డు స్థాయిలో సత్యదేవుని హుండీ ఆదాయం
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: పవిత్ర కార్తికంలో సత్యదేవుడి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. నవంబరు 10 నుంచి డిసెంబరు 10 వరకు హుండీలను తెరచి ఛైర్మన్ రోహిత్, ఈవో త్రి...
Read More
Triumala: తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కఠి హస్తాలను అందజేశారు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3కిలోల బర...
Read More
సిరుల తల్లికి పుష్పాభిషేకం
తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి గురువారం రాత్రి అత్యంత వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నాల...
Read More






