Devotional
సింహాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేకు...
Read More
TTD : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల.. తరలివస్తున్న భక్తులు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. ఆర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిం...
Read More
TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం
భద్రాచలం (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : భద్రాచలం రామాలయంలో బుధవారం సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్త రామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో వైకుం...
Read More
TTD :13 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : ఈనెల 13 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జరగనుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అనుమతి లభించనుంది. నేటి నుంచి 14 వరకు గదుల అడ్వాన్...
Read More
TTD: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022: శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఈరోజు (మంగళవారం) ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు, అధి...
Read More
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… రేపటి నుంచి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు షురూ
తిరుమల (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఘాట్&zwnj...
Read More
TTD : తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం
చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమైంది. దీంతో టోకెన్ల కోసం స్థానికులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 50 వేల దర్శన టోకెన్లు జారీ చేయను...
Read More
TTD: తిరుమలలో కొవిడ్ నిబంధనలు మరింత కఠినం: వై.వి సుబ్బారెడ్డి
తిరుమల (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కొవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ...
Read More
వాడపల్లికి ప్రసాద్ నిధుల మంజూరుకు కృషి
★ పనులు పరిశీలించిన దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి, విప్ జగ్గిరెడ్డి
ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి రూ.52 కోట్ల ప్రసాద్ నిధులు మంజూర...
Read More
మరిడమ్మ దేవస్థానంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురుని ఎంతగ...
Read More






