Devotional
కన్నులపండువగా గోదాదేవి కల్యాణం
అంతర్వేది (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోదాదేవి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయంలో స్వామి, అమ్మవార్...
Read More
శాస్ర్తోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శుక్రవారం ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముందుగా సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం ...
Read More
Chiranjeevi: డోకిపర్రు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు
గుడ్లవల్లేరు (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ ఆహ...
Read More
వైభవంగా సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం!
అన్నవరం (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సత్యదేవుడి సన్నిధిలో స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం మీదుగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున రెండు గంటలకు స్వామి, అమ...
Read More
వైకుంఠనాథుడిగా సింహాద్రి అప్పన్న
సింహాచలం (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022: ముక్కోటి ఏకాదశి పుణ్యదినాన్ని పురస్కరించుకుని గురువారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠ వాసుడిగా ఆలయ ఉత్తర ద్వారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. గురు...
Read More
శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
కర్నూలు (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుతున్నాయి. రెండవరోజు స్వామి, అమ్మవార్లు బృంగి వాహనంలో దర్శనమిచ్చారు. అర్చకులు,...
Read More
TTD : తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రధోత్సవం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్...
Read More
సింహాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేకు...
Read More
TTD : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల.. తరలివస్తున్న భక్తులు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. ఆర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిం...
Read More
TS News: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా తెప్పోత్సవం
భద్రాచలం (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : భద్రాచలం రామాలయంలో బుధవారం సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్త రామదాసు కాలం నుంచి పవిత్ర గోదావరిలో ఈ ఉత్సవం చేస్తున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో వైకుం...
Read More






