General
విత్తన శుద్ధితో అధిక దిగుబడులు
UPDATED 14th JUNE 2017 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం: రైతులు విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్.జి. రంగా యూనివర్సిటీ, ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) శాస్త్ర...
Read More
అపోలో ఆసుపత్రి లో కార్డియాక్ క్యాథ్ ల్యాబ్, సిటీ స్కాన్ ప్రారంభం
UPDATED 13th JUNE 2017 TUESDAY 5:00 PM
కాకినాడ: స్థానిక అపోలో ఆసుపత్రి లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జర్మన్ టెక్నాలజీ తో రూపొందించిన అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్, అలాగే రూ....Read More
అపోలో ఆసుపత్రి లో కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు
UPDATED 12th JUNE 2017 MONDAY 10:00 PM
కాకినాడ: జర్మన్ టెక్నాలజీతో తయారైన అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ అపోలో ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. సుమారు 4.5 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ...
Read More
నీరు-ప్రగతిలో 178 ఇరిగేషన్ చెరువులు అనుసంధానం
UPDATED 12th JUNE 2017 MONDAY 8:00 PM
కాకినాడ: నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 178 ఇరిగేషన్ చెరువులను అనుసంధానం చేస్తూ 32 గొలుసుకట్టు వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కార్త...
Read More
బాల కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
UPDATED 12th JUNE 2017 MONDAY 7:00 PM
పెద్దాపురం: బాల కార్మిక చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. స్థానిక సౌఖ్య లాడ్జి...Read More
మద్యంపై సమరం పోస్టర్ ఆవిష్కరణ
UPDATED 12th JUNE 2017 MONDAY 4:00 PM
పెద్దాపురం: స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో మద్యంపై సమరం పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు యాసలపు ఆనంతలక్ష...Read More
అర్హులైన పేదలకు సీలింగ్ భూములు పంచాలి
UPDATED 12th JUNE 2017 MONDAY 1:00 PM
పెద్దాపురం: అర్హులైన నిరుపేదలకు సీలింగ్ భూములు పంచాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా రైతు కూ...Read More
మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి కన్నుమూత
UPDATED 12th JUNE 2017 MONDAY 11:00 AM
REDBEENEWS: తెలుగు భాషకు కొత్త వెలుగులు అద్దిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి క&...Read More
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు జ్ఞానభూమి స్మార్ట్ పోర్టల్
UPDATED 11thJUNE 2017 SUNDAY 11:45 AM
కాకినాడ: జిల్లాలో 35 వేల మంది పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ఉపకార వేతన పంపిణీని జ్ఞానభూమి స్మార్ట్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అమలు చ...Read More
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
UPDATED 10th JUNE 2017 SATURDAY 7:00 PM
కాకినాడ: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన కాకినాడ శ్రీ లాస్య ఆసుపత్రిలో శనివారం జరిగింది. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్ర...
Read More






