వై.రామవరం:1 జులై 2020:(రెడ్ బీ న్యూస్):నాడు నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన నాడు నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. వై.రామవరం మండలంలో తోటకూరపాలెం, దాలిపాడు, దేవర మడుగుల, ఎంపీపీ పాఠశాలను, చవిటి దిబ్బల కేజీబీవీ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను ఆయన పరిశీలించారు. నాడు నేడు ద్వారా ఏడు మండలాల్లోని 137 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ అధికారి శంభుడు, డీఈ గౌతమి, ఏఈ వర్మ, మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







