శంఖవరం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో సప్త నదీజలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వెయ్యికిపైగా కలశాలతో మహిళలు గ్రామమంతా ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







