తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఎగువ ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అశ్విని ఆస్పత్రికి తరలించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







