జగ్గంపేట,11 నవంబరు 2020(రెడ్ బీ న్యూస్): అంగన్వాడీ కోడిగుడ్లు అక్రమంగా నిల్వ ఉంచారన్న
విషయంపై విచారణను విజిలెన్స్ అధికారులు బుధవారం చేపట్టారు. గోకవరం
రహదారిలో ఓషాపులో భారీగా అంగన్వాడీ కోడిగుడ్లు నిల్వ ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. అలాగే సీడీపీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







