గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: స్థాన దైవసన్నిధి రిలాక్స్ సెంటర్ ఆవరణలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ కేక్ కట్ చేసి మంగళవారం ప్రారంభించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంత బాబును మండల పాస్టర్స్ ఫెలోషిప్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, ఎంపీటీసీలు గంగాదేవి, ప్రభాకర్ రావు, సర్పంచ్ అక్కమ్మ, వైసీపీ నాయకులు మహేష్, ఏడుకొండలు పావని ,పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బాబురావు, ప్రసాద్, వెంకటేష్, ప్రభాకర్ రావు, ఆగస్టెస్, యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







