చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కాణిపాకంలోని వరసిద్ధుడిని ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సందర్భంగా బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. సాయంత్రం శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







