రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) పేరును వైకాపా అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో తెదేపా తరఫున ఎమ్మెల్సీగా కొనసాగిన రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీ కాలం ముగియడంతో ఆ స్థానానికి ఎన్నికల సంఘం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీకి డిసెంబరు 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇటీవల పంచాయతీ, పరిషత్తు, పాలక ఎన్నికల్లో వైకాపా ఆధిపత్యంతో ఈ స్థానాన్ని సులువుగా దక్కించుకుంటామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉదయభాస్కర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించి పార్టీ తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందనీ.. సీఎం జగన్కు, పార్టీకి విధేయుడిగా ఉంటానన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







