గంగవరం, 26 ఏప్రిల్ 2020 (రెడ్ బీ న్యూస్):గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రగళ్లపాటి సోదరులు గంగవరం మండలం లోని పెద్దపల్లి, చిన్న అడ్డపల్లి,గంగవరం మెట్లపాలెం గ్రామాల్లో గిరిజన ప్రజలకు కాయగూరలు ఆహారం ప్యాకెట్లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే గంగవరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్, అటవీశాఖ, గ్రామ పంచాయితీ సిబ్బందికి మజ్జిగ ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఆర్యవైశ్య సంఘం నుంచి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







