గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021: గిరిజన తెగల ఐక్యవేదిక మండల కమిటీ అధ్యక్షుడిగా కోటం చిన్నాలు దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన గిరిజన తెగల ఐక్యవేదిక సమావేశంలో మండల కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఆన్నిక శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా వి. రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా చవలం రాధాకృష్ణ ఎన్నికయ్యారు. అలాగే మరో 24 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







