రాజమహేంద్రవరం సిటీ, 27 మే 2020(రెడ్ బీ న్యూస్): వాహన మిత్ర
పథకానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం పొందేందుకు ఆట,ట్యాక్సీ, మాక్స్,క్యాబ్ వాహనదారులు
దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను వారి వార్డుల సచివాలయాల్లో అందజేయాలని తెలిపారు. తెల్లరేషన్ కార్డు, వాహనం, రిజిస్ట్రేషన్ ఉండాలని, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ఉండాలని సూచించారు. గతేడాది దరఖాస్తు చేసుకు
న్నవారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







