పెద్దాపురం,20 జూలై 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మీడియా హౌస్ ఎన్నిక కార్యక్రమం స్థానిక మానోజీ చెరువు సమీపంలో ఉన్న తాపీమేస్త్రి అండ్ వర్కర్స్ యూనియన్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడుగా సీనియర్ పాత్రికేయుడు ఆకుల మురళీకృష్ణ, అధ్యక్షుడుగా దేవరకొండ సుధాకర్, ఉపాధ్యక్షుడుగా సిద్దు, ప్రధాన కార్యదర్శిగా బూరాడ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా పేపకాయల సూరిబాబు, సహాయ కార్యదర్శిగా ఐతి విల్సన్ రాయ్ (చింటూ), కోశాధికారిగా పెనుమత్స శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.రెడ్డి, కడలి ప్రభుదాస్, లింగం అశోక్ కుమార్, తోట సూర్యారామకృష్ణ,
కరెడ్ల రాజా, మాసా చంద్రరావు (చందు), ఎండి.ఇర్షాద్ ఆలీ, వీరకుమార్, బాలు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియచేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







