పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామి దేవస్ధానంలో ఈనెల 8న స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈలెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







