గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: జనసేన పార్టీ గంగవరం మండల కమిటీ అధ్యక్షుడిగా కుంజం సిద్దు నియమితులయ్యారు. రంపచోడవరం నియోజకవర్గం లో పార్టీ పటిష్టత కోసం అధిష్టానం మండల కమిటీలను నియమించింది. దీనిలో భాగంగా గంగవరం మండలానికి సిద్ధూ ఎన్నికయ్యారు. మండలంలో పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. తనకు బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







