నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 4డిసెంబర్ 2021: నెల్లూరు జిల్లాలో అన్నదాతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా స్థానికులు తరలిగా.. ట్రాఫిక్ను నియంత్రించకుండా పాదయాత్రకు ఎదురుగా పోలీసు వాహనాలు నిలిపారు. మహిళా రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు చేయి చేసుకోవడతో ఓ యువకుడు గాయపడినట్టు సాటి బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో గూడూరు ఆసుపత్రికి తరలించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







