గంగవరం (రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు కేటాయించిన ఇండియన్ గ్యాస్ డీలర్ షిప్ ను ఎస్టీ కులస్తులకు కేటాయించాలని నెల్లిపూడికి చెందిన బొంకు ప్రభాకర్ రావు, అన్నిక శ్రీను తదితరులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. డీలర్ షిప్ ను ఎస్టీ కేటాయించగా దొంగ సర్టిఫికెట్ పొందిన ఎస్సీ కులస్తులకు కేటాయించారని, ఈ విషయమై గతంలో ఐవోసీ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







