గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 నవంబర్ 2021: పశువుల దాణా కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యగా 75 శాతం రాయితీపై సమీకృత దాణా అందజేయనున్నట్లు మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ పశుదాణాలో మొక్కజొన్న, లవణ మిశ్రమం, తవుడు, మొలాసిస్, విటమిన్లు, మాంసకృత్తులు అన్నీ కలిపి పశువులకు బలవర్ధకమైన ఆహారమని ఆయన అన్నారు. ఈ దాణా కావలసిన రైతులు పశు వైద్యశాలలో గాని రైతు భరోసా కేంద్రాల్లో గాని ఆధార్ కార్డు, సెల్ నెంబర్లతో సంప్రదించాలని ఆయన కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







