గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములుకు మండలంలో ఘన నివాళి అర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణా రెడ్డి, ఎంపీడీవో జాన్ మిల్టన్ కార్యాలయ సిబ్బంది అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తహశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ శ్రీమన్నారాయణ, గంగవరం సర్పంచ్ కలుముల అక్కమ్మ, రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని కార్యాలయ సిబ్బంది అమరజీవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







