కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబరు 2021: జాయింట్ కలెక్టర్ (ఆర్)గా జేసీ (డి) కీర్తి చేకూరి బుధవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు జాయింట్ కలెక్టర్ (ఆర్)గా వ్యవహరించిన జి.లక్ష్మీశ పదోన్నతిపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన రిలీవ్ కావడంతో ఆ బాధ్యతలు జాయింట్
కలెక్టర్ (డి) కీర్తి చేకూరికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







