రంపచోడవరం,31 మే 2020 (రెడ్ బీ న్యూస్): రంపచోడవరం
ఏఎస్సీగా 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి గరికి
పాటి బిందు మాధవ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివా
రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన విద్యాభ్యాసం
అంతా తెలంగాణా రాష్ట్రంలో
సాగింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి తర్వాత ఎంసీఏ చేసిన ఈయన తన గురువుల ప్రోత్సాహంతో పట్టువదలకుండా రెండో ప్రయ
త్నంలో సివిల్స్ లో అర్హత సాధించారు. 172 స్థానంలో ఏపీకి ఐపీఎస్ గా కేటాయించగా ప్రకాశం జిల్లాలో శిక్షణ పొందారు. గ్రేహౌండ్స్ కమాండెంట్ గా పనిచేస్తూ రంపచోడవరానికి
బదిలీ అయ్యారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







