శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు నివాసం ఆవరణలో పాము కలకలం రేపింది. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో ఉన్న రామ్మోహన్ ఇంటి ప్రాంగణంలోకి అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము చొరబడింది. పాము భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో ఎంపీ నివాస సిబ్బంది హడలిపోయారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వడంతో.. హెల్ప్ లైన్ నిర్వాహకులు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా బంధించారు. అటవీశాఖ అధికారి సూచన మేరకు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







