గంగవరం(రెడ్ బీ న్యూస్) 8 నవంబర్ 2021: ఈనెల 11న గంగవరంలో నిర్వహించనున్న అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబురావు కోరారు. మండలంలోని లక్కొండలో అమరవీరుల సంస్మరణ మాసోత్సవాల్లో భాగంగా గిరిజనులతో కలిసి ర్యాలీ సోమవారం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అమరవీరుల త్యాగనిరతి గురించి గిరిజనులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







