కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలోని పిడియాట్రిక్ విభాగానికి కోరమాండల్ సంస్థ స్కానింగ్ యంత్రాన్ని బుధవారం వితరణగా అందజేసింది. రూ.8.5 లక్షల విలువగల ఈ యంత్ర పరికరం సాయంతో చిన్న పిల్లలకు వారికి వైద్యం అందించే పడక వద్దే స్కానింగ్ తీసేందుకు వీలు పడుతుంది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటబుద్ధ, పిడియాట్రిక్ విభాగాధిపతి ఎం.ఎస్.రాజు, వైద్య నిపుణుడు వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో సుధీర్, కోరమాండల్ సంస్థ ప్రతినిధులు శంకర్, ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







