రంపచోడవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: రంపచోడవరం డివిజన్లో వెలుగు పరిధిలో అయిదుగురు ఉద్యోగులను సెర్ప్ సీఈవో ఇంతియాజ్ శనివారం సస్పెండ్ చేశారు. రైతు ఉత్పత్తిదారుల పథకం (ఎఫ్పీవో), నందన్ వికాస్ కేంద్రాల (వీడీవీకే) నిధుల్లో అవకతవకలపై చర్యలు తీసుకున్నారు. మారేడుమల్లి ఎఫ్పీవో సీసీ గణపతిరావు, మారేడుమిల్లి ఏపీఎం కుమార్రాజ, గంగవరం ఏపీఎం నగేష్కుమార్, రంపచోడవరం ఎఫ్పీవో సీసీ శ్రీరాములు, రంపచోడవరం ఏపీఎం కిషోర్కుమార్ను సస్పెండ్ చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







