గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: పాఠశాల్లో విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని ఏటిపల్లిల్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రభాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







