ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగలలో వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖద్వారం వద్ద పుష్పాలతో అలంకరించారు. గోవిందనామస్మరణతో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రెండ్రోజుల్లో స్వామివారికి లభించిన ఆదాయం రూ.7,81,970 లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







