కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: కలెక్టరేట్లో ఈ నెల 29న సోమవారం యథావిధిగా స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో కూడా స్పందన నిర్వహించనున్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







