గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ పోరాటం ఆపేదిలేదని ఇటీవల మృతి చెందిన ఐదుగురు ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నాయకులు చెల్లయమ్మ, రమణమ్మ తెలిపారు. ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







