ద్వారకాతిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం కోవెల ఉత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ఏటా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి గ్రామంలో ఊరేగేవారు. కరోనా కారణంగా గతేడాది నుంచి తిరువీధి సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







