గంగవరం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో బుధవారం సంభవించిన అగ్నిప్రమాదంలో పూరి పాక దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. నెల్లిపూడికి చెందిన తోట నాగమణి ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఇటీవలే వరి పంటను ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేసుకున్నారు. చేతికంది వచ్చిన పంటతో పాటు బట్టలు, బంగారం వంటి విలువైన వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







