గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గంగవరానికి చెందిన వాడపల్లి శేషాచార్యులు ఎన్నికయ్యారు. గోకవరం, కోరుకొండ ఏజెన్సీ మండలాలకు చెందిన అసోసియేషన్ సమావేశం శుక్రవారం జరిగింది. శేషాచార్యులు ఏజెన్సీ తరపున ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బళ్ల శ్రీనివాస్, గోకవరం యూనిట్ అధ్యక్షులు పి.చిన్ని, కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు లాజర్, పవన్, మల్లేష్, వెంకటేష్, లక్ష్మణ్ రావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







