గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిణి జె.సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్రమ బాలుర పాఠశాల, ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిననీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆదియా ఉష, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్







